పోస్ట్‌లు

ఆగస్టు, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

Kanchipuram kamakshi | కాంచిపురం కామాక్షి

చిత్రం

upanyasam 1 | speech 1| స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసం 1

చిత్రం

పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక

  పల్లవి : ఆ... ఆ... ఆ... ఓ... ఓ... ఓ... పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక (2) ॥ పాడవేల ॥ చరణం : 1 ఈ వసంత యామినిలో... ఓ... ఈ వెన్నెల వెలుగులలో... ఓ... ॥ ఈ వసంత॥ జీవితమే పులకించగ... జీవితమే పులకించగ నీ వీణను సవరించి పాడవేల రాధికా... చరణం : 2 గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి (2) ఏ మూలనో పొంచి పొంచి... ఏ మూలనో పొంచి పొంచి వినుచున్నాడని యెంచి పాడవేల రాధికా... చరణం : 3 వేణుగానలోలుడు నీ వీణామృదురవము వినీ (2) ప్రియమారగ నినుచేరగ దయచేసెడి శుభవేళ ॥ పాడవేల ॥

ఘనాఘన సుందరా కరుణా రసమందిరా

  పల్లవి: హరి ఓం... హరి ఓం... హరి ఓం... ఆ... ఆ... ఆ... ఘనాఘన సుందరా కరుణా రసమందిరా ఘనాఘన సుందరా కరుణా రసమందిరా అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో అది మధుర మధుర మధురమౌ ఓంకారమో పాండురంగ... పాండురంగ... ఘనాఘన సుందరా కరుణా రసమందిరా చరణం 1: ప్రాభాత మంగళపూజావేళ నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి ప్రాభాత మంగళపూజావేళ నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి నిఖిల జగతి నివాళులిడదా... నిఖిల జగతి నివాళులిడదా వేడదా... కొనియాడదా... పాండురంగ... పాండురంగ... ఘనాఘన సుందరా కరుణా రసమందిరా చరణం 2: గిరులూ ఝరులూ విరులూ తరులూ... నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే గిరులూ ఝరులూ విరులూ తరులూ నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే సకల చరాచర లోకేశ్వరేశ్వరా... సకల చరాచర లోకేశ్వరేశ్వరా శ్రీకరా... భవహరా...పాండురంగ... పాండురంగ... ఘనాఘన సుందరా కరుణా రసమందిరా ఘనాఘన సుందరా కరుణా రసమందిరా పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
 ఆజానుబాహుడు... అరివీరభయంకరుడు... రణరంగంలో ఎదురులేని ధీరుడు... దుర్గనిర్మాణధురంధరుడు... కళాపోషణలో సాటిలేని రసజ్ఞుడు... అతడొక చారిత్రక పురుషుడు.. 1. సోమనాద్రి (చారిత్రక వీరగాథ) అనేక శతాబ్దాలకు పూర్వం రెడ్డి, వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు. ఆ స్వతంత్రరాజ్యాలు కొంత కాలానికి ఓరుగల్లు, విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. ఆ రాజుల పతనం తరువాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి. అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధి కెక్కింది గద్వాల సంస్థానం. గద్వాల కోట ప్రవేశ ద్వారం (ప్రస్తుతం) శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు, ప్రసిద్ధి వహించినవాడు సోమనాద్రి. సోమనాద్రికి 'పెద్ద సోమభూపాలుడు' అనే ప్రసిద్ధ నామం కూడ ఉన్నది. ఇతడు క్రీ.శ. 1750 ప్రాంతంవాడు. బక్కమ్మ పెద్దారెడ్డిలు ఈయన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయాలను పొందినవాడు. దైవసహాయంచేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను అభివృద్ధి చేసి, కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్లనుంచి వచ్చిన అనేకమంది కళాకారులకు బహుమానాలను ఇచ్చిన కళాభిమాని. గద్వాల సంస...