ఇంతకాలం తెలంగాణా సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను గూడ చూడకపోతిని. గత మార్చిలో మాత్రం కారా మాష్టారుగారి ఆజ్ఞను తిరస్కరించలేక మూడు రోజుల కోసం విశాఖకు, శ్రీకాకుళానికి వెళ్లి వచ్చినాను. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో వున్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే. వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలూ - మాండలిక భాషలూ, నేనూ ఒకప్పుడు పుస్తకాలూ, వ్యాసాలూ గ్రాంథిక భాషలో రాసినవాన్నే. అవిప్పుడు నాకే రుచించవు. గ్రాంథిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులును కనుక వ్యావహారిక వాదులతోనే గొంతు కలిపేవాన్ని, ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ యింట్లో మాట్లాడే భాషనే బళ్లో చదువుతుంటే, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్లో చదివే భాష వేరు. ఘోరమనిపించేది. ఈ వ్యావహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే ఐళ్లలో చదువుతున్నారు. అయితే, మాండలిక భేదాలటుంచి, ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటమూ కాదు. దిద్దుకోవటమూ కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగనుకుంటున్న భాషలో కలుపుకో...
పోస్ట్లు
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
1 . ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి. ప్రతి జీవికి జీవించేందుకు ఆహారం అవసరం. ఆకలి బాధను తట్టుకోవడం చాలా కష్టం. ఆహారం లేనిదే ప్రాణాలు నిలవవు. ఎవరు ఆహారం తింటున్నారో వారిని అడ్డగించడం, వారిని ఆపడం అనేది వారి ప్రాణాన్ని బాధ పెట్టినట్టే. ధర్మశాస్త్రాల ప్రకారంగానూ పాపకార్యమే. శిబి చక్రవర్తికి ఆశ్రయంగా వచ్చిన పావురాన్ని తినబోయిన డేగను ఆపితే అది బాధపడింది. జీవన అవసరమైన ఆహారానికి విఘాతం కలిగించకపోవడం నిజమైన మానవతా ధర్మం. 2. 'అందరూ ధర్మాన్ని ఆచరించాలి' అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి. అవును అందరూ ధర్మాన్ని ఆచరించాలి' ధర్మం ఉండడం చాలా మంచిది. ఇతరులకు మంచి చేసేది , పెద్దలు ఆచరించింది ధర్మం. ధర్మం పాటించటం వల్ల నైతికత పెరుగుతుంది, పరస్పర గౌరవం ఏర్పడుతుంది. దుర్మార్గం ఉండదు. లోకం శాంతిగా వుంటుంది. మనం ఎప్పుడూ ధర్మాన్ని నమ్మి, అందరు ధర్మంగా నడచుకోవాలి . 3. ఇతరుల కోసం మనం ఎలాంటి త్యాగాలు చేయవచ్చు? ఇతరుల అవసరాల కోసం — మన సౌకర్యాలను త్యాగం చేయవచ్చు సమయాన్ని, శ్రమను అర్పించవచ్చు ఆర్థికంగా సహాయం చేయవచ్చు మన ప్రాణాలు ప్రమాదంలో పెట్టి కూడా కాపా...
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
1) దేశపురోగతి అంటే ఏమిటి? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు రాయండి. దేశపురోగతి అంటే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం. వివిధ రంగాల్లో దేశ పరిపాలకులు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, కార్మికులు, రైతులు, జవాన్లు మొదలైన వారిని దేశాభివృద్ధి కారకులని చెప్పవచ్చు. ఉదాహరణకు మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం మొదలైన వారు దేశ పురోగతికి ఎందరో తోడ్పడ్డారు. 2) దేశానికి నీతి–కర్మశీలుల అవసరత ఏమిటి? నీతి, నిజాయితీతో తమకు అప్పజెప్పిన పనులను బాధ్యతతో నిర్వహించేవారు నీతి కర్మ శీలురు అంటారు. ఎప్పుడైతే అవినీతి లేకుండా పనిచేస్తారో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దేశానికి నీతి కర్మ శీలురు చాలా అవసరం.
చదువు ప్రశ్న జవాబులు 7వ తరగతి
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
స్వీయరచన 1. కింది ప్రశ్నలకు ఐదేని ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. 1. చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు? జవాబు: చదువు నేర్చుకోనివారిని అందమైన రూపం ఉన్న విద్యా అనే సువాసన లేని మోదుగుపువ్వు లాంటివారు వారు. విద్య లేనివారు భూమిపై తోక, కొమ్ములు లేని ఎద్దులాంటివారు, వంశానికి తెగులు వంటి వారు అని కవి పోల్చాడు 2. త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎలాంటివి? జవాబు: త్రివిక్రముడు చదువును అత్యంత ముఖ్యమైన ధనంగా భావించాడు. విద్య ఎవ్వరూ దోచలేని ధనం, అది ఎక్కడికెళ్లినా తోడుంటుంది, మన విలువను పెంచుతుంది. ఎవరికి విద్య నేర్పిన అది కోటి రేట్లు పెరుగుతుందని భావించాడు 3. కమలాకరుని స్వభావం ఎటువంటిది? జవాబు: కమలాకరుడు తెలివి తక్కువ వాడు . ఆయనకు ఆశయం లేదు, పట్టుదల లేదు, ఎదగాలనే సంకల్పం లేదు. "కమలాకరం" జడాశయం వలె ఉంటాడు. తండ్రి నుండి చదువు విశిష్టతను తెలుసుకొని పట్టుదలతో గురువును సేవించి గొప్పగా చదువుకున్న వాడు. 4. చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి. చదువు రాకపోతే మనకు మంచి చెడుల మధ్య తేడా తెలియదు. జీవితంలో ఎదగలేము. ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. మన అభిప్రాయాన్ని...
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు
1. పాండవుల గుణగణాల గురించి కవి ఏమని వర్ణించాడు? ఎందుకు? కవి పాండవుల గుణగణాలను అత్యంత విశిష్టంగా వర్ణించాడు. ధర్మరాజు ధర్మశాస్త్రాన్ని పాటించే, దయాగుణం, న్యాయం, సత్యం, సహనం, దానం వంటి మహోగుణాలు కలవాడని. అతని పాలన ప్రజలకు శాంతిని, న్యాయాన్ని ఇచ్చే విధంగా ఉందని వర్ణించి చెప్పారు. అర్జునుడు పరాక్రమం కలవాడని, జయంతునితో సాటి లేని అందాన్ని కలిగి, అప్రతిహత వీరుడిగా నిలిచాడని వర్ణించి తెలిపారు పాండవులు ఓర్పు సహనం కలవాలని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారని తెలియజేస్తూ వర్ణించారు వారు చాలా గొప్పవారు కాబట్టి కవి వారిని ఈ విధంగా వర్ణించడం జరిగిందని స్పష్టమవుతుంది. 2. ఈ పాఠానికి “ధర్మార్జునులు" అనే పేరు తగినవిధంగా ఉన్నదని భావిస్తున్నారా? ఎందుకు? అవును, ఈ పాఠానికి “ధర్మార్జునులు" అనే పేరు చాలా తగినదిగా ఉంది. ఎందుకంటే ఈ పాఠంలో ప్రధానంగా ధర్మరాజు (యుధిష్టరుడు) ధర్మతత్వాన్ని పాటించే వాడిగా, అర్జునుడు పరాక్రమవంతుడిగా వర్ణించబడ్డారు. ఒకరు ధర్మానికి ప్రతీకగా, మరొకరు శౌర్యానికి ప్రతీకగా ఉండి, ఈ ఇద్దరి గుణాలు సమ్మేళనంగా ప్రజలకై ఉత్తమ పాలకులుగా నిలిచారు. అందువల్ల “ధర్మార్జునులు" అనే పేరు పూర్...
TEACHING DIARY ఉపాధ్యాయుల దినచర్య 9 th class telugu june july lessons
- లింక్ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్లు