పోస్ట్‌లు

2024లోని పోస్ట్‌లను చూపుతోంది
  కింది పేరా చదవండి. 5 ప్రశ్నలు తయారు చేయండి రాయండి.5X1=5         మరునాడు కూడా అంతపురంలోని పళ్ళెంలోని తినుబండారాలు తినిపోయిన గుర్తులు గమనించింది మణిమేఖల. ఈ పని చేస్తున్న దెవరో తెలుసుకోడానికి మరోరాత్రి పట్టుదలగా నిద్ర అభినయిస్తూ మెలకువగా ఉంది. ఆ విషయం తెలియని జయసింహుడు ఎప్పటిలాగే వచ్చి యువరాణి మణిమేఖల చేతికి చిక్కాడు. మణిమేఖల "ఎవరునీవు? గంధర్వుడివా? యక్షుడివా?" అని అడిగింది. "నా పేరు జయసింహుడు. మీ పక్క రాజ్యమైన వత్సలరాజ్యం యువరాజుని" అన్నాడు. మణిమేఖల ఇంతమంది కాపలావారుండగా "ఎలావచ్చావు అని అడిగింది. "నా కొయ్య గుర్రమెక్కి ఆకాశమార్గాన వచ్చానని" అన్నాడు జయసింహుడు. 6. మంజీరా  పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. 7. వట్టి కోట ఆల్వార్ స్వామి కవి పరిచయాన్ని రాయండి. 8. తెలంగాణ కోసం అమరులు ఎంత కష్టపడ్డారో ఊహించి ఒక కథ రాయండి. పదజాల వ్యాకరణాంశాలు  9.  గడగడ వడకుచు తడబడి జారిపడెను అలంకారం 10  ఆహాహా  సంధి విడదీసి సంధి పేరు 12.  సీతజడ   విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి. 13.  కర్షకుడు  పర్యాయపదం 14 దండం   సొంత వాక్యం
  న ిర్మాణాత్మక మూల్యాంకనం  FA 3 తెలుగు      6 వ తరగతి.  20  మార్కులు పేరు................ రూ నం....... ధారాళంగా చదవడం - అర్థం చేసుకోవడం.   1. కింది పేరా చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5) కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.  5X1=5   ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్నుమూశారు. కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులు ఐదుగురూ కృష్ణుడూ, సాత్యకీ మిగిలారు. జరిగిన సంగ్రామంలో ఆప్తులూ, ఆత్మీయులూ అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనస్సును వికలం చేస్తూనే ఉంది. ఈ మహా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించాడు. అందుకు విద్వాంసుల సలహా మేరకు అశ్వమేధయాగం ఆరంభించాడు. ఈ యాగానికి వివిధ ప్రాంతాలనుంచి లక్షలాది ప్రజలు వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్ర దానంతో పాటు నిర్విరామంగా అన్నదానం గూడా జరిపించాడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేదా యాగాన్ని చూసి, దేవతలు పూలవాన కురిపించి, ధర్మరాజును అభినందించారు.   1. కురుక్షేత్ర యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? 2. ఆరంభించుట అనగా ఏమి...

BHARATIYA BHASHA UTSAV 7day | భారతీయ భాషా ఉత్సవ్| भारतीय भाषा उत्सव | 1...

చిత్రం
    చిన్నస్వామి  సుబ్రహ్మణ్య భారతి'   11 డిసెంబర్   1882లో  ఎట్టయపురం గ్రామంలో జన్మించారు.  తిరునల్వేలిలోని ఎం.డి.టి. హిందూ కళాశాల అన్న స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అత్యంత యుక్త వయసు నుంచి సంగీతం అభ్యసించడం ప్రారంభించారు, పదకొండవ యేటనే కవితలల్లడం నేర్చారు. విద్యలకు అధిదేవత అయిన సరస్వతీ దేవి పేరిట "భారతి" అన్న బిరుదాన్ని ఆ సమయంలోనే అతను పొందారు. ఐదవ యేట  తల్లిని , పదహారవ యేట  తండ్రిని  భారతి కోల్పోయారు. పద్నాలుగేళ్ళ వయసులో ఏడేళ్ళ వయసున్న చెల్లమ్మతో  వివాహమైంది . అతను తండ్రి అతను  ఆంగ్ల  విద్య అభ్యసించి,  గణితంలో  ప్రతిభ కనపరిచి, ఇంజనీర్ కావాలని ఆశించారు. [ 2 ] [ 3 ]  విశేషమైన పట్టుదల, కృషితో అతను 32 భాషలు (29 భారతీయ భాషలు, 3 విదేశీ భాషలు) నేర్చుకున్నారు. చిన్నస్వామి  సుబ్రహ్మణ్య భారతి'    ఎక్కడ మరియు ఏ సంవత్సరంలో జన్మించాడు? భారతి చిన్నసామి సుబ్రహ్మణ్యం   తన విద్యాభ్యాసం ఎక్కడ పూర్తి చేశాడు? "భారతి" బిరుదును పొందడానికి  చిన్నస్వామి  సుబ్రహ్మణ్య భారతి' ...
 1. కింది పేరా చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.5X1=5         మరునాడు కూడా అంతపురంలోని పళ్ళెంలోని తినుబండారాలు తినిపోయిన గుర్తులు గమనించింది మణిమేఖల. ఈ పని చేస్తున్న దెవరో తెలుసుకోడానికి మరోరాత్రి పట్టుదలగా నిద్ర అభినయిస్తూ మెలకువగా ఉంది. ఆ విషయం తెలియని జయసింహుడు ఎప్పటిలాగే వచ్చి యువరాణి మణిమేఖల చేతికి చిక్కాడు. మణిమేఖల "ఎవరునీవు? గంధర్వుడివా? యక్షుడివా?" అని అడిగింది. "నా పేరు జయసింహుడు. మీ పక్క రాజ్యమైన వత్సలరాజ్యం యువరాజుని" అన్నాడు. మణిమేఖల ఇంతమంది కాపలావారుండగా "ఎలావచ్చావు అని అడిగింది. "నా కొయ్య గుర్రమెక్కి ఆకాశమార్గాన వచ్చానని" అన్నాడు జయసింహుడు. 1. పై పేరాలోని సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది? 2. పై పేరాలో "అభినయిస్తూ" అనే పదానికి అర్ధమేమిటి? 3. జయసింహుడు ఏ రాజ్యానికి చెందిన వాడు? 4. పై పేరాలో ఎవరు ఎవరి చేతికి దొరికారు? 5. ఎవరికీ కనిపించకుండా జయసింహుడు ఎలా రాగలిగాడు? 6. జీవన భాష్యం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. 7. సినారె కవి పరిచయాన్ని రాయండి. 8. లక్ష్యసిద్ధి సంపాదకీయ వ్యాసంలోని విషయాలను మీ మిత్రునికి లేఖ రాయండి. పదజాల వ్యాకరణాంశాలు  9...
  న ిర్మాణాత్మక మూల్యాంకనం FA 3 తెలుగు      9 వ తరగతి.  20  మార్కులు పేరు................ రూ నం....... ధారాళంగా చదవడం - అర్థం చేసుకోవడం.   1. కింది పేరా చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5) కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 5X1=5   ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్నుమూశారు. కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులు ఐదుగురూ కృష్ణుడూ, సాత్యకీ మిగిలారు. జరిగిన సంగ్రామంలో ఆప్తులూ, ఆత్మీయులూ అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనస్సును వికలం చేస్తూనే ఉంది. ఈ మహా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించాడు. అందుకు విద్వాంసుల సలహా మేరకు అశ్వమేధయాగం ఆరంభించాడు. ఈ యాగానికి వివిధ ప్రాంతాలనుంచి లక్షలాది ప్రజలు వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్ర దానంతో పాటు నిర్విరామంగా అన్నదానం గూడా జరిపించాడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేదా యాగాన్ని చూసి, దేవతలు పూలవాన కురిపించి, ధర్మరాజును అభినందించారు.   1. కురుక్షేత్ర యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? 2. ఆరంభించుట అనగా ...

BHARATIYA BHASHA UTSAV 5 day | భారతీయ భాషా ఉత్సవ్| भारतीय भाषा उत्सव | ...

చిత్రం

BHARATIYA BHASHA UTSAV day 4 | భారతీయ భాషా ఉత్సవ్| भारतीय भाषा उत्सव | 0...

చిత్రం
  విష్ణు సహస్రనామ స్తోత్రము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక  : శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం| ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే|| వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం| పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్|| వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే| నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః|| అవికారాయ శుద్ధాయ నిత్యాయపరమాత్మనే| సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే|| యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్| విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే|| ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే శ్రీ వైశంపాయన ఉవాచ  : శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః| యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత|| యుధిష్టిర ఉవాచ  : కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం| స్తువంతః కం క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్|| కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః| కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్|| శ్రీ భీష్మ ఉవాచ  : జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం| స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం| ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ|| అనాది నిధనం విష్ణుం సర్వ...
 ఓం శ్రీగురుభ్యోనమః హరిఃఓం మమాగ్నేవర్చో విహవేష్వస్తు వయస్త్యేస్థానా స్తనువం పుషేమ । మహ్యంనమన్తాం ప్రదిశశ్చతస్త్ర స్వయాధ్యక్షేణ పృతనాజయేమ | మమ దేవా విహవేసన్తు సర్వఇన్దావన్తో మరుతో విష్ణురగ్నిః । మమాన్తరీక్ష మురు గోపమస్తు మహ్యంచాతః పదర్ధాంకామే అస్మిన్న్ | మయి దేవాద్రవిణ మాయజన్తాం మయ్యా శీరస్తు మయి దేవహూతిః । దైవ్యా హోతారా వని పన్త పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః | మహ్యంయజన్తు మమయాని హల్య... కూతిస్సత్యా మనసోమే అస్తు । ఏనోమానిగాం కతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే | దేవీషదుర్వీ రురుణః కృణోత విశ్వేదేవాస | ఇహవీరయధ్వమ్ | మాహాస్మహి ప్రజయా మాతనూభిర్మా రథామ ద్విషతే సోమరాజన్న్ । అగ్నిర్మన్యుం ప్రతినుదన్పురాస్తా దదట్టో గోపాః పరిపాహి నస్త్వమ్ | ప్రత్యజ్చోయన్తు నిగుతః పునస్తే 2. మైషాం చిత్తం ప్రబుధావి నేశత్ । ధాతాధాతృణాం భువనస్య యస్పతీర్దేవగం సవితార మభిమాతి షాహమ్ | ఇమం యజ్ఞమశ్వినోభా బృహస్పతీర్ దేవాఃపాన్తు యజమానం వ్యర్ధాత్ । ఉరువ్యచానో మహిషశ్శర్మయగం సదస్మిన్ హవే పురుహూతః | పురుక్షు | సనఃప్రజాయై హర్యశ్వ మృడయేన్ద్ర మానోరీరిషో మాపరాదాః। యేన స్సపత్నా అపతే భవన్విన్టాగ్నిభ్యా మవబాధా మహేతాన్ । వస...