పోస్ట్‌లు

Hilesso Hilessa Lyrical | Thandel | Naga Chaitanya, Sai Pallavi lyrics లిరిక్స్

  ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తు ఉన్నా.. అసలింత అలుపే రాదు.. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా.. కాస్తయినా అడ్డే కాదు... నీతో ఉంటే తెలియదు సమయం.. నువ్వు లేకుంటే యెంతన్యాయం.. గడియారంలో సేకునుల ముల్లె గంటకి కదిలిందే.. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటు.. నేలలో ఉండె తేది కూడా ఎడదయిందే... హైలెస్సా హైలెస్సా, నీవైపే తెరచాపను తిప్పేసా.. హైలెస్సా హైలెస్సా, నువ్వొస్తావని ముస్తాబై చూసా... 🎵🎶🎵🎶 గాల్లో ఎగిరోస్తావో మేఘల్లో తెలోస్తా.. నీ ఒళ్ళో వాలెదాకా ఉసురు ఊరుకోధు.. రాసా రంగులతో, ముగ్గేశా చుక్కలతో.. నిన్నే చూసేదాక కనులకు నిద్దురా కనబడధు. .. నీ పలుకే నా గుండెలకే అలాలు చప్పుడనిపిస్తుందే.. ఈ గాలే... వీస్తుందే, నీ పిలుపల్లె... హైలెస్సా హైలెస్సా, నీవైపే తెరచాపను తిప్పేసా.. హైలెస్సా హైలెస్సా,.... నువ్వొస్తావని ముస్తాబై చూసా... 🎵🎶🎵🎶 ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు.. కల్లో ఉందే నువ్వు, కళ్లకెదురుగుంటే... నేల నింగి అంటూ తేడా లేనట్టు.. తారల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే... ఏ ర...
21 -1-2025 10వ.తరగతి.తెలుగు లఘు పరీక్ష పేరు.    .............................................. రూ నం 1. దానశీలం పాఠ్యభాగ మీ సొంతమాటల్లో రాయండి  2. సామల సదాశివ గరించి రచయిత పరిచయం రాయండి. 3. కింది పేరాను చదివి 5 ప్రశ్నలు తయారు చేయండి వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో బండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలైంది. తాను కనబడకుండా వాళ్ళపై రాళ్ళ వానకురిపిస్తున్నది. ఇదంతా గమనిస్తున్నారు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పదలోకానికి వంపమని పురమాయించాడు. అసురసంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏ మాత్రం అలస్యం చేయకుండా రాముడు శబ్దవేధి బాణ ప్రయోగం చేశాడు. క్షణశాలంలో తాటక వేలపైబడి ప్రాణాలను వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకొన్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు.  4. అత్యద్భుతం సంధి విడదీసి సంధి పేరు 5. గురువు వ్యుత్పత్త్యర్థం

వ్యుత్పత్త్యర్థాలు vyuthpthyarthalu 10 తరగతి 10th telugu

చిత్రం

matavinali song telugu lyrics | veeramallu

చిత్రం
  కింది పేరా చదవండి. 5 ప్రశ్నలు తయారు చేయండి రాయండి.5X1=5         మరునాడు కూడా అంతపురంలోని పళ్ళెంలోని తినుబండారాలు తినిపోయిన గుర్తులు గమనించింది మణిమేఖల. ఈ పని చేస్తున్న దెవరో తెలుసుకోడానికి మరోరాత్రి పట్టుదలగా నిద్ర అభినయిస్తూ మెలకువగా ఉంది. ఆ విషయం తెలియని జయసింహుడు ఎప్పటిలాగే వచ్చి యువరాణి మణిమేఖల చేతికి చిక్కాడు. మణిమేఖల "ఎవరునీవు? గంధర్వుడివా? యక్షుడివా?" అని అడిగింది. "నా పేరు జయసింహుడు. మీ పక్క రాజ్యమైన వత్సలరాజ్యం యువరాజుని" అన్నాడు. మణిమేఖల ఇంతమంది కాపలావారుండగా "ఎలావచ్చావు అని అడిగింది. "నా కొయ్య గుర్రమెక్కి ఆకాశమార్గాన వచ్చానని" అన్నాడు జయసింహుడు. 6. మంజీరా  పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. 7. వట్టి కోట ఆల్వార్ స్వామి కవి పరిచయాన్ని రాయండి. 8. తెలంగాణ కోసం అమరులు ఎంత కష్టపడ్డారో ఊహించి ఒక కథ రాయండి. పదజాల వ్యాకరణాంశాలు  9.  గడగడ వడకుచు తడబడి జారిపడెను అలంకారం 10  ఆహాహా  సంధి విడదీసి సంధి పేరు 12.  సీతజడ   విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి. 13.  కర్షకుడు  పర్యాయపదం 14 దండం   సొంత వాక్యం
  న ిర్మాణాత్మక మూల్యాంకనం  FA 3 తెలుగు      6 వ తరగతి.  20  మార్కులు పేరు................ రూ నం....... ధారాళంగా చదవడం - అర్థం చేసుకోవడం.   1. కింది పేరా చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి. (5) కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.  5X1=5   ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్నుమూశారు. కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులు ఐదుగురూ కృష్ణుడూ, సాత్యకీ మిగిలారు. జరిగిన సంగ్రామంలో ఆప్తులూ, ఆత్మీయులూ అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనస్సును వికలం చేస్తూనే ఉంది. ఈ మహా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించాడు. అందుకు విద్వాంసుల సలహా మేరకు అశ్వమేధయాగం ఆరంభించాడు. ఈ యాగానికి వివిధ ప్రాంతాలనుంచి లక్షలాది ప్రజలు వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్ర దానంతో పాటు నిర్విరామంగా అన్నదానం గూడా జరిపించాడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేదా యాగాన్ని చూసి, దేవతలు పూలవాన కురిపించి, ధర్మరాజును అభినందించారు.   1. కురుక్షేత్ర యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? 2. ఆరంభించుట అనగా ఏమి...

BHARATIYA BHASHA UTSAV 7day | భారతీయ భాషా ఉత్సవ్| भारतीय भाषा उत्सव | 1...

చిత్రం